* బిజెపి నూతన కార్యవర్గం ఎన్నిక*
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కల్వకుర్తి మండలానికి చెందిన పదధికారులను కార్యవర్గ సభ్యులను నూతనంగా ఎంపిక చేయడం జరిగింది.
ఉపాధ్యక్షులుగా బి. బాలకృష్ణ, పుట్ట మల్లేష్, సోమ సువర్ణ, రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బచ్చలకూర శ్రీశైలం, ఎం శ్రీనివాసులు, కార్యదర్శిగా సైదులుగౌడ్, పి. లింగారెడ్డి, పి స్వరూప, ఎం శ్రీలత
కోశాధికారిగా రాఘవేంద్రచారిలతో పాటు కార్యవర్గ సభ్యులుగా 34 మందిని ఎన్నికయినట్లు కల్వకుర్తి మండల బిజెపి సంస్థగత ఎన్నికల అధికారి మొగిలి దుర్గ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ బాబీ దేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్, నాయకులు బండెల రామచంద్ర రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, గుర్రాల రాంభూపాల్ రెడ్డి, సురేందర్ గౌడ్, బోడ నరసింహ, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్, బకి కుమార్, తదితరులు పాల్గొన్నారు.