కార్మికులకు వేతనాలు ఇప్పించాలని కలెక్టరుకు వినతి

 బాలాజీ టెక్స్ టైల్స్ కార్మికులకు వేతనాలు ఇప్పించాలని కలెక్టరుకు వినతి

మహబూబ్ నగర్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలోని శ్రీ సాలార్ బాలాజీ టెక్స్ టైల్స్ ప్రయివేటు కంపెనీ కార్మికులకు పెండింగ్‌లో ఉంది. ఉన్న వేతనాలు ఇప్పించాలని ప్రజావాణిలో సోమవారం కలెక్టర్లకు కార్మికులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించేందుకు పాటు విధుల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. ఇతర సమాచారం లేకుండా విధుల్లోకి తీసుకోలేదని, బాలాజీ టెక్స్ టైల్స్ ప్రధాన ద్వారం వద్దనే నిలిపివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్మికులకు తగిన న్యాయం చేసింది. డిఎల్ సికి తమ సమస్యలను వినతిపత్రం ద్వారా అందజేశాను. అయిన కంపనీ యాజమాన్యంకు చలనం అందించింది. తమ కార్మికుల గ్రాజీవిని ఇప్పించాలని. దీంతో తమ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, ఖాజ, సుదర్శన్, శ్రీనివాసులు, నర్సింహులు, 19 మంది కార్మికులు ఉన్నారు. 

Previous Post Next Post