బోగస్ ధృవపత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు

బోగస్ ధృవపత్రాలతో ఆసుపత్రులు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు

ప్రైవేట్ ఆసుపత్రులపై కట్టుదిట్టమైన తనిఖీలు

అనుమతుల్లేని స్కానింగ్ కేంద్రాలపై చర్యలు చేపట్టాలి

ఆసుపత్రుల నిర్వహణపై సమగ్ర తనిఖీలు చేస్తాం

వైద్య సేవల్లో పారదర్శకత,నిబంధనలు తప్పనిసరి

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్, జూన్ 18 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతులు కలిగి ఉండటంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. 

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన ,వైద్యాధికారులు,ఆసుపత్రి పర్యవేక్షకులు, ప్రోగ్రామ్ అధికారులు నూతన ప్రైవేట్ ఆసుపత్రుల అనుమతుల నిర్వహణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది.

Previous Post Next Post