జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన*
నులిపురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలు పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాత పూజించాలి. ఆరుబయట మలవిసర్జన చేయవద్దు పాదరక్షలు లేకుండ తిరగరాదు గోళ్లు వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నులిపురుగులు ఉన్న విద్యార్థిని విద్యార్థులు బలహీనంగా ఉంటారు రక్తహీనత ఉంటుంది అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది నీరసంగా ఉంటారు మలద్వారం దగ్గర దురద ఉంటుంది ఆకలి మందగిస్తుంది పై లక్షణాలు ఉన్న విద్యార్థినిలు నులిపురుగుల నుండి ఆరోగ్య శాఖ వారు అందించే టాబ్లెట్లు వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గజవర్ధనమ్మ ఆశా వర్కర్లు పార్వతి జయమ్మ వరలక్ష్మి షమీం విజయ లీల మరియు పాఠశాల కళాశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.