అశ్వారావుపేట, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): కాంగ్రెస్ గ్రామ కమిటీనీ గ్రామంలోని కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఎన్నుకొనగా గ్రామ కమిటీ అధ్యక్షులుగా నాగేంద్ర కుమార్, సెక్రటరీగా జక్కుల సిన్ని ఎన్నుకోవడం జరిగింది. వారినీ సోమవారం దమ్మపేట మండలంలోని గనుగులపల్లి లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో వారినీ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారేనీ అభినందించి గ్రామ అభిరుద్ది తోడ్పాటు అందించాలని, వారికీ తన నుంచి ఏ సహాయం కావాలన్నా తన ద్రుష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్ బాబు, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, అశ్వారావుపేట కాంగ్రెస్ నాయకులు అల్లాడి రామారావు, నారాయపురం కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీను, నరి, తదితరులు పాల్గొన్నారు.
నారాయణపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
Mana Vooru News
-