నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): ల్లా, వెటర్నరీ అధికారిని కలిసి, నాగర్ కర్నూల్. జిల్లా కేంద్రం లొ వెలిసిన మ మార్కెట్టన్ ల లొ, గొర్రె మాంసం ను, గొర్రె పొట్టేలు మాంసం చిత్రీకరించి అమ్ముచున్నారు. మరియు అనారోగ్యం కలిగిన, మేకలను, గొర్రెలను కోసి అమ్ముతున్నారు. ఇట్టి మాంసం తినుటవలన మాంసం రోగాల బారిన పడుతున్నారు. తూకములో కూడ చాల అవక తవకలు జరుగుచున్నవి. రోడ్ పక్కనే మాంసం విక్రయ కేంద్రాలు ఉండుట వలన,, దుమ్ము, దూళి, వచ్చి మాంసంఫై పడుచున్నది. ఇట్టి మాంసం ను విక్రయిస్తున్నారు
మాంసం విక్రయ కేంద్రాలు మొత్తం
అపరిశుభ్ర కేంద్రాలుగ మారినవి.
కావున తమరు ప్రత్యేక ద్రుష్టి పెట్టి
మటన్ విక్రయ కేంద్రాలు పరిశీలించి తమరి ఆమోదం ముద్ర వేసిన మాంసం ను మాత్రమే విక్రయిస్తున్నాయి వలెనని,, మాంస విక్రయ దారులకు తగిన ఆదేశాలు ఇవ్వగలరు. జిల్లా వెటర్నరీ అధికారిని కల్సిన వారిలో ఉన్నారు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ. నాగర్ కర్నూల్. ప్రెసిడెంట్ దాసరి నిరంజన్ యాదవ్. జనరల్ సెక్రటరీ, ఏటిగడ్డశ్రీనివాసులు, జైంట్ సెక్రటరీ, పాలమూరు శంకరయ్య ఉన్నారు.