ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలి

 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలి  

 డీఐఓ రమేష్ కుమార్ కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్పీ నాయకులు 

 నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 24 (మనఊరు న్యూస్): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బహుజన రిపబ్లికల్ సోషలిస్ట్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ నరిగె నరేందర్ అన్నారు. సోమవారం జిల్లా బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనాగర్ కర్నూల్ డిఇఓ రమేష్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన రిపబ్లికల్ సోషలిస్ట్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ నరిగె నరేందర్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే వారికి విద్యను అందించాలని వారి భవిష్యత్తు కార్యాచరణ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని కొంతమంది అట్లాంటి ఉపాధ్యాయులు కొన్ని చోట్ల కొన్ని పాఠశాలల్లో నిర్లక్ష్యం వహించడం లేదని విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని విధుల నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నారని ఆయన అన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను పోటీల్లో చదివే విధంగా వారికి విద్యను అందించాలని డీఈఓ గారికి తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు స్టడీ అవర్స్ పెట్టాలని ఈ స్టడీ అవర్స్ లో వారు చదివారు రాయాలని 15 రోజులకు ఒకసారి స్లిప్ టెస్ట్ పెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కల్మూరు శేఖర్, ఈ వాసుదేవ్, ఓయూ లెక్చరర్ ఓం ప్రకాష్, జరిగింది.


Previous Post Next Post