జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఎస్సైగా మాదారం నిరంజన్
ఊరుకొండ, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): ఊరుకొండ నుండి మాదారం గ్రామానికి చెందిన అంకూరి నిరంజన్ జమ్మూ కాశ్మీర్లో గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందినట్లు ఆయన అనుచరులు మంగళవారం నాడు. ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన అంకూరి నిరంజన్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఇన్ సబ్స్పెక్టర్ గా పదోన్నతి పొందడం పట్ల ఊరుకొండ మండల ప్రజలు, మాదారం గ్రామ ప్రజలు ప్రజలు, కుల సంఘాల నాయకులు, తోటి స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు నిర్ణయించారు.