గాంధీ భవన్ లో ఎంపీ మల్లు రవి మీడియా సమావేశం

 _*గాంధీ భవన్ లో ఎంపీ మల్లు రవి మీడియా సమావేశం:*

* తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ ఎస్ ప్రభుత్వం కూలిపోయింది

* సీఎం రేవంత్ పై అక్కసు ఎందుకు కేటీఆర్

* పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసిఆర్ కుటుంబం గా మారింది

 * ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి

బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు

* పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు

* దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది 

* సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం

* సమీక్షృత గురుకుల పాఠశాల లను 200 కోట్ల తో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు

* ప్రపంచ స్థాయి విద్య , మౌలిక సదుపాయాలను రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు

* ప్రపంచ స్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రేవంత్ రెడ్డి , మంత్రులు బృందం తీసుకొచ్చింది

* లక్ష మంది ఉద్యోగులలో బీసీ కుల గణనను చేసి చట్ట బద్దత కల్పించారు రేవంత్ రెడ్డి గారు

* అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ తల్లి బిడ్డలే 

* బంగ్లాదేశ్ తిరుగుబాటు తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్

* ధరణి తో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పడికుడ ఇబ్బంది పడుతున్నారు

* రైతులు, అధికారుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది 

* ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు

* రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు విలు కల్పించారు

* కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం 

* ప్రజాపాలన కేంద్రంగా రేవంత్ రెడ్డి పాలన





Previous Post Next Post