రన్ ఫర్ జీసస్ విజయవంతం చేద్దాం*

 *రన్ ఫర్ జీసస్ విజయవంతం చేద్దాం*

మాజీ వార్డు సభ్యులు, మాజీ మూడ డైరెక్టర్ వై.జి. ప్రీతం*

జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 17 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల యునైటెడ్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీన శనివారం ఉదయము 6 గంటల నుండి రన్ ఫర్ జీసస్ ర్యాలీ జడ్చర్ల బేతని ఎం.బి. చర్చి నుండి నేతాజీ చౌరస్తా నుండి రైల్వే బ్రిడ్జి పాత బజార్ సిగ్నల్ గడ్డ ఫ్లైఓవర్ నుండి తిరిగి బేతని ఎం.బి. చర్చ్ దగ్గర ముగించడం జరుగుతుంది కార్యక్రమంలో నియోజకవర్గ పాస్టర్లు పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్రిక ప్రకటన ద్వారా కోరుచున్నాం.

Previous Post Next Post