ఘనంగా పోచమ్మ బోనాలు

 ఘనంగా పోచమ్మ బోనాలు

కేశంపేట, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మంగళవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అంబేద్కర్ కాలనీ వాసులు, మహిళలు పాడి పంట, కుటుంబాలను చల్లగా చూడాలని, సమృద్ధిగా వర్షాలు కురువాలని, సమాజం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమను చల్లగా కాపాడమని దేవతను వేడుకున్నారు.

Previous Post Next Post