కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన చెక్ డ్యామ్

 బ్రేకింగ్ న్యూస్ 

*కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన చెక్ డ్యామ్*

మహబూబ్ నగర్, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ వద్ద పెద్ద వాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యాము కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కట్టిన 2 నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని.. దీని వల్ల తమ పొలాలు, ట్రాన్స్‌ఫార్మర్‌, పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన నష్టపోయిన తమను ఆదుకొని, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.





Previous Post Next Post