Home కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తా Mana Vooru News -February 25, 2025 కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తాఖమ్మం, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం అండర్ బైపాస్ వద్ద కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తాప లువురు కూలీలకు గాయాలు క్షతగాత్రులను మెరుగైన వైద్య కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.