కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తా

 కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తా

ఖమ్మం, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): ఖమ్మం



జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం అండర్ బైపాస్ వద్ద కూలీలతో వెళ్తోన్న ఆటో బోల్తాప లువురు కూలీలకు గాయాలు క్షతగాత్రులను మెరుగైన వైద్య కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Previous Post Next Post