వనపర్తి జిల్లా ఆసుపత్రికి మహర్దశ

 వనపర్తి జిల్లా ఆసుపత్రికి మహర్దశ



500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించిన ఆరోగ్యశాఖ మంత్రి

వనపర్తి, ఫిబ్రవరి 25 (మనఊరు న్యూస్): ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలు మంగళవారం కలిసి మాట్లాడారు. మార్చ్ 2వ తేదీన ముఖ్యమంత్రితో కలిసి ఆసుపత్రి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ. పెబ్బేరు పట్టణంలో 30 పడకల ఆసుపత్రికి సైతం శంకుస్థాపన చేయనున్న మంత్రులు కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మార్చ్ 2 ఆదివారం వనపర్తి నియోజకవర్గానికి రాష్ట్రవర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహలు రా నిర్వహించారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు కోట్ల నియోజకవర్గంలో 1000 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

Previous Post Next Post