రాజ్ భవన్ లో చోరీ...

ఈ నెల 13న చోరీ ఘటన చోటుచేసుకోగా.. పంజాగుట్ట పోలీసులకు రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతడిని రిమాండ్కు తరలించారు.