బంగారు పతకాలు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే వెంకట్రావు

 బంగారు పతకాలు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే వెంకట్రావు


భద్రాచలం, జూన్ 13 (మనఊరు ప్రతినిధి): భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో MCom(యంకం) చదివిన బానోత్ ప్రనూషకు కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో రెండు బంగారు పతకాలు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బానోతు ప్రనూషని శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం డిగ్రీ, ఫిజీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్సన్, ఆద్యాపక బృందాన్ని కూడా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ మాజీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post